న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ టీకాల పంపిణీ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 173.86కోట్ల డోసులు వేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ఇవాళ ఉదయం 7 గంటల వరకు అందిన తాత్కాలిక సమాచారం మేరకు.. గత 24 గంటల్లో 41
Coronavirus | దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇవాళ మళ్లీ కేసులు పెరిగాయి. నిన్నటి కంటే ఇవాళ 11.7 శాతం కేసులు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,85,914 పాజిటివ్
వైరస్ ముప్పు మళ్లీ అదే తప్పు పట్టింపులేకుండా రహదారులపై సంచారం ఆదమరిస్తే అసలుకే ప్రమాదమంటున్న వైద్యులు విపత్తు వేళ మళ్లీ మళ్లీ అవే తప్పులు మాస్క్లు లేవు.. భౌతికదూరం ముచ్చటే లేదు ఆదివారం కిటకిటలాడిన ఫి�
సెలవు దినాల్లోనూ వ్యాక్సిన్45 ఏండ్లు పైబడిన వారికి మొదలైన టీకాదేశంలో ఒక్కరోజులోనే 72,330 కేసులు న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసేలా కేంద్ర ప్రభుత్వం క�