కొవిడ్-19 ప్రపంచాన్నే అతలాకుతలం చేసింది. టీకాలు వచ్చేవరకు ఎంతోమంది ప్రాణాలు బలిగొన్నది. కొవిడ్ టీకాలు వచ్చాక ప్రాణనష్టం తప్పింది. అయితే, వ్యాక్సిన్లు కరోనాను పూర్తిగా అడ్డుకోలేవని, రెండు వ
మంత్రి సబితా ఇంద్రారెడ్డి | కరోనా లక్షణాలు ఉన్న వారికి అవసరమున్న మందులు, మెడికల్ కిట్లను అందించాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు సూచించారు.
కరోనా లక్షణాలతో చౌటుప్పల్లో వ్యక్తి ఆత్మహత్య | కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది.
హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్లో జంతువులకు కరోనా సోకుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఇటీవలే గుజరాత్ గిర్ సంరక్షణ కేంద్రంలోని సింహాలకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మనుషుల నుంచి జంతువు�
హైదరాబాద్: కరోనా వైరస్ మ్యుటేషన్ అవుతున్నది. అంటే జన్యుపరమైన మార్పులకు లోనై కొత్త అవతారాలు ఎత్తుతున్నది. వీటికే బ్రిటన్ స్ట్రెయిన్, ఆఫ్రికా స్ట్రెయిన్ అని రకరకాల పేరు పెట్టారు. ఇప్పుడు తాజాగా ఇండియా స్ట�