Night Curfew : ఉత్తరప్రదేశ్లో కరోనా ఇన్ఫెక్షన్ కేసులు తగ్గుతున్న దృష్ట్యా రాత్రి కర్ఫ్యూను పూర్తిగా ఎత్తివేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు...
నేటి నుంచి కర్ఫ్యూ వేళల సడలింపు | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో నేటి నుంచి కర్ఫ్యూ వేళలను సడలించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూను సడలింపునిచ్చింది.
పోలీసులు | ఇంటి ముందు కూరగాయలు అమ్ముకుంటున్న ఓ బాలుడిపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కరోనా కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించాడంటూ అతడిని పోలీసు
కరోనా కర్ఫ్యూ పొడిగింపు | ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కొవిడ్ ఉధృతి నేపథ్యంలో కర్ఫ్యూను ఆ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. మే 25 వరకు కర్ఫ్యూను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కర్ఫ్యూ దృష్ట్యా అత్యవసర ప్రయాణాలకు రేపటి నుంచి ఈ-పాస్ విధానం అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ-పాస్ కోసం ప్రయాణికులు పోలీస్ సేవ అప్లికేషన్ సౌకర�
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో లాక్డౌన్ను ఈ నెల 17 వరకు పొడగించారు. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు యూపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది
యూపీలో కర్ఫ్యూ పొడిగింపు | ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అమలువుతున్న లాక్డౌన్ తరహా కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. గురువారం ఉదయంతో కర్ఫ్యూ ముగియనుండగా మే 10 వరకు పొడిగిస్తూ ఇవాళ ఉ�
కరోనా ఎఫెక్ట్| ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల తీవ్రత రోజురోజుకు పెరుగుతుండంతో ప్రభుత్వం నివారణా చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పటికే సాయంత్రం కర్ఫ్యూ అమలు చేస్తుండగా, నేటి నుంచి ప�
వీటికి మినహాయింపు | రాష్ట్రంలో కరోనా విజృంభణ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రేపటి నుంచి ఉదయం పాక్షిక కర్ఫ్యూ అమలు చేస్తున్నది. మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుంది.
భోపాల్లో కర్ఫ్యూ పొడిగింపు | మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్లో కరోనా కర్ఫ్యూను ఆ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నెల 10 వరకు కర్ఫ్యూను పొడిగిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.