రాష్ట్రంలో కరోనా రోజురోజుకూ పెరుగుతున్నది. రోజువారీ కేసుల సంఖ్య ఐదు వందలకు చేరువైంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 494 మందికి పాజిటివ్గా తేలింది. పాజిటివిటీ రేటు సైతం 1.71 శాతానికి చేరింది. హైదరాబాద్ జిల్లా
Corona cases | దేశంలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. దీంతో రోజువారీ కేసులు మళ్లీ 12 వేల మార్కును దాటాయి. మంగళవారం 9,923 మందికి పాజిటివ్ రాగా, నేడు ఆ సంఖ్య 12,249కు చేరింది. దీంతో మొత్తం కేసులు 4,33,31,645కు చేరాయి.
113 రోజుల్లో దేశంలో ఇవే అధికం శాంపిల్స్ పంపాలని రాష్ర్టాలకు ఇన్సాకాగ్ సూచన న్యూఢిల్లీ, జూన్ 18: దేశంలో కరోనా చాపకిందనీరులా విస్తరిస్తున్నది. తాజాగా శుక్రవారం నుంచి శనివారం నాటికి 24 గంటల్లో 13,216 కొత్త కేసుల�
Corona cases | దేశంలో కరోనా కేసులు తగ్గినట్టేతగ్గి మళ్లీ పెరిగాయి. మంగళవారం 6594 కేసులు నమోదవగా, ఇప్పుడు ఆ సంఖ్య 8822కు పెరిగింది. ఇది నిన్నటికంటే 33.7 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,32,45,517కు చేరాయి.
Corona cases | దేశంలో కొత్తగా 8,084 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,32,30,101కు చేరాయి. ఇందులో 4,26,57,335 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు.
Corona cases | దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా ఏడు వేలకుపైగా నమోదవుతుండగా, నేడు ఆ సంఖ్య 8 వేలు దాటింది. గత 24 గంటల్లో కొత్తగా 8,329 మందికి పాజిటివ్
Corona cases | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. వరుసగా రెండోరోజూ 7 వేలకుపైగా నమోదయ్యాయి. గురువారం 7240 కేసులు రికార్డవగా, శుక్రవారం మరో 7,584 మందికి పాజిటివ్ వచ్చింది.
Corona cases | దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా పెరిగాయి. మంగళవారం 3714 కేసులు నమోదవగా, తాజాగా ఆ సంఖ్య 5233కు పెరిగింది. ఇది నిన్నటికంటే 41 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,31,90,282కు చేరాయి.
Corona Cases | దేశంలో వరుసగా రెండో రోజూ నాలుగు వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం 4270 మందికి పాజిటివ్ నిర్ధారణకాగా, నేడు మరో 4518 మంది కరోనా బారిన పడ్డారు.
Corona cases | దేశంలో రోజువారీ కరోనా కేసులు మరోసారి పెరిగాయి. శనివారం 3962 పాజిటివ్ కేసులు నమోదవగా, నేడు ఆ సంఖ్య 4270కి చేరింది. ఇది నిన్నటికంటే 7.8 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,31,76,817కి చేరాయి.
న్యూఢిల్లీ, జూన్ 3: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 4,041 కొత్త కేసులు వెలుగుచూశాయని కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం పేర్కొన్నది. గురువారం కూడా ఒక్కసారిగా వెయ్యి కేసుల పె�
దేశంలో మళ్లీ నెమ్మదిగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముంబైలో కూడా బుధవారం నాడు కొత్తగా 739 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ముంబై ఆరోగ్యశాఖ వెల్లడించింది. మంగళవారం నాడు కూడా ఇక్కడ 506 కేసులు వెలుగు చూశాయి.
Corona cases | దేశంలో కొత్తగా 2,706 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,31,55,749కి చేరాయి. ఇందులో 4,26,13,440 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. ఇప్పటివరకు 5,24,611 మంది మరణించగా
Corona Cases | దేశంలో కొత్తగా 2828 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం బాధితులు 4,31,53,043కు చేరారు. ఇందులో 4,26,11,370 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
corona cases | దేశంలో కొత్తగా 2685 కరోనా కేసులు నమోదవగా, 33 మంది మరణించారు. దీంతో మొత్తం కేసులు 4,31,50,215కు చేరగా, 5,24,572 మంది బాధితులు వైరస్కు బలయ్యారు.