భారత్కు అమెరికా వంటగ్యాస్ పోటెత్తుతున్నది. పశ్చిమాసియా సంక్షోభం మొదలైన దగ్గర్నుంచి దేశంలోకి 2.2 మిలియన్ టన్నులకుపైగా ఎల్పీజీని అగ్రరాజ్యం దింపింది. యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో ఉత్పత్తి, అక్కడ్న�
పశ్చిమాసియా యుద్ధం మరిన్ని కష్టాలను తీసుకొస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చమురు, వంటగ్యాస్ సరఫరాకు ఎదురైన అవాంతరాలు, ప్రజల జీవితాలపై ప్రతికూల ప్రభావం వంటి పరిణామాలు చూశాం.
ఇరాన్ యుద్ధం ప్రభావం ఇంట్లోకి వచ్చేసింది. వంటింట్లో మంటలు పుట్టిస్తున్నది. దేశవ్యాప్తంగా హోటళ్లు, దాబాలు, హాస్టళ్లు, క్యాంటీన్లు మొత్తంగా మూతపడుతున్నాయి. లేదా వంటకాలను పరిమితం చేస్తున్నాయి. బడిపిల్లల �