హామ్స్టెక్ విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి ర్యాంప్పై క్యాట్ వాక్ చేసి సందర్శకులను విశేషంగా అలరించారు. మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన హామ్స్టెక్ ఫ్యాషన�
కేరళలోని ఎర్నాకుళం జిల్లా కాలామస్సేరిలో (Kalamassery) ఉన్న ఓ కన్వన్షన్ సెంటర్లో వరుస పేలుళ్లు (Blast) సంభవించాయి. దీంతో ఒకరు మృతిచెందగా, 20 మందికిపైగా గాయపడ్డారు.
రాష్ట్రంలో ఆర్టీసీ ఆస్తులను సృష్టించి, ఉన్న ఆస్తులను కాపాడింది ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టంచేశారు. ఇవరం తెలవనోడు, కత్తి, నెత్తి తెలవనోడు చెప్పే మాటల్లో �
పర్యాటక కేంద్రాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం హవేళీఘనపూర్ మండలంలోని పోచారం అభయారణ్యాన్ని సందర్శించారు. పర్యాట కేంద్రం అభివృద్ధిక�