ల్బీనగర్ నియోజకవర్గంలో సమగ్ర నాలా అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ముంపు ముప్పునకు శాశ్వత పరిష్కారం కోసం రూ.103.25కోట్లతో చేపట్టిన ఈ పనులను గత మార్చిలో మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. గత వానకాలం�
దేశంలోని 75 శాతం నదుల్లో విషం ప్రవహిస్తున్నది! ఆయా నదీ జలాలు తదితర విషపూరిత, భార లోహాలతో నిండిపోతున్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు వెంటనే చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మానవాళికి భారీ ముప్పు తప్పదని
కరోనా నివారణ| కరోనా నివారణ చర్యలు కఠినంగా అమలు చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో కరోనా పరిస్థితులను గురించి ఆయా జిల్లాల కలెక్టర్లను మంత్రి