కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్డు విద్యుత్ సబ్ స్టేషన్లో ఆపరేటర్ రూమ్ దుస్థితిపై మంగళవారం ‘నమస్తే తెలంగాణ’లో 'పెచ్చులూడుతున్న పట్టించుకోరా.. భయం గుప్పిట్లో విద్యుత్ ఉద్యోగులు' శీర్షికన కథనం ప్రచురిచిత
Sanjay Raut | మహారాష్ట్రలో కొత్తగా కొలువైన బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ప్రభుత్వంపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ మండిపడ్డారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం) ఆలయం నిర్మించడంపై తొలి కేబినెట్ భేటీలో ని�
Modi Cabinet first decision | కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ ప్రభుత్వం పేదల కోసం 3 కోట్ల ఇళ్లను నిర్మించనున్నది. ప్రధాని మోదీ నివాసంలో సోమవారం సాయంత్రం జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో ఈ మేరకు తొలి నిర్�
యాదగిరిగుట్టపై ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద భక్తిభావం ఉట్టిపడేలా వైటీడీఏ అధికారులు స్వాగత తోరణాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దారు. దాదాపు 92 శాతం పనులు పూర్తికాగా తుది మెరుగులు అద్దుతున్నారు. వారం రోజుల్లో ఈ
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. గురువారం మండలంలోని మల్కారం గ్రామం లో పీఏసీఎస్ చైర్మన్ బుర్కుంట సతీష్ ఆధ్వర్యంలో గోడౌన్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే �
చివరి కాలనీ వరకు తాగునీటి సరఫరా అందించడంతో పాటు భూగర్భ డ్రైనేజీ లైన్ల నిర్మాణం చేయిస్తామని, నూతన యూజీడీ లైన్లకు రూ.16కోట్లు మంజూరు చేయడం జరిగిందని ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి
ఆ కాలనీలో ఉండే వాళ్లంతా పేద, మధ్య తరగతికి చెందిన వాళ్లే. మూడు వేలకు పైగా కుటుంబాలు, వెయ్యి మందికి పైగా చిన్నారులున్నారు. స్థానికంగా ప్రభుత్వ అంగన్వాడీ ఉంటే చిన్నారులు దూరం వెళ్లాల్సిన ఇబ్బందులు తీరుతాయ�