Delhi Ordinance Case | ఢిల్లీ ఆర్డినెన్స్కు సంబంధించిన కేసును సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపనున్నది. కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్కు వ్య
EWS quota: ఈడబ్ల్యూఎస్ కోటాపై దాఖలైన రివ్యూ పిటీషన్లను సుప్రీంకోర్టు విచారించనున్నది. దీనిపై ఈనెల 9వ తేదీన వాదనలు జరగనున్నాయి. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఆ పిటీషన్లన
ముస్లింలలో బహుభార్యత్వం, నిఖా హలాలా రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు కొత్తగా రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సుప్రీంకోర్టు గురువారం వెల్లడించింది.
Supreme Court | ఈ రోజు నుంచి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాల విచారణలు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఈ లైవ్ ప్రొసీడింగ్స్ను తొలుత యూట్యూబ్లో ప్రసారం చేయనున్నారు. రానున్న రోజుల్లో సుప్రీం సొంత