Lok Sabha security breach | పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘన (Lok Sabha security breach)కు పాల్పడి లోక్సభలోకి చొరబడిన నిందితులు, మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా మధ్య ఉన్న సంబంధాలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అనుమానం వ్యక్తం చేశారు.
మన శత్రు దేశమైన చైనాతో అదానీ సంస్థకు లింకులున్నాయని తెలిసి కూడా మోదీ ప్రభుత్వం దేశంలోని పలు పోర్టుల నిర్వహణను వారికే ఎందుకు కట్టబెడుతున్నదని కాంగ్రెస్ నిలదీసింది.
పాకిస్తాన్లోని ఉగ్రవాది ఘోరీ ఆదేశాలతో నగరంలో ఉగ్ర కుట్రకు పాల్పడ్డ నిందితులకు ఖలీమ్ రూ.10 లక్షల హవాలా సొమ్మును అందించాడు. హైదరాబాద్లో భారీ ఎత్తున హింస చెలరేగేలా దసరా వేడుకల్లో విధ్వంసానికి కుట్రపన్న�
‘ప్రజలందరికీ, అన్ని ఆవాస ప్రాంతాలకు సురక్షిత మంచినీరు అందివ్వకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోం’.. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు చేసిన వాగ్ధానం ఇది. ఆయన చెప్పినట్టే 2018 నాటిక�