రాష్ట్ర వ్యాప్తంగా అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకుల పాఠశాలలకు (Gurukula Schools) వాటి యజమానులు తాళాలు వేశారు. 9 నెలలుగా ప్రభుత్వం కిరాయి చెల్లించనందుకుగాను నిరసనగా మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలకు, వసతి గృహాలకు భ�
రాష్ర్టానికి మరో రూ.2000 కోట్ల అప్పు తీసుకున్నది. ఈ మేరకు మంగళవారం ఆర్బీఐ ప్రకటన విడుదల చేసింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 31 వేల కోట్లకు చేరింది.