ఒక్క సభ... అధికార కాంగ్రెస్ను ఉలిక్కిపడేలా చేసింది. 50 నిమిషాల ప్రసంగం కాంగ్రెస్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. ఆ సభ బీఆర్ఎస్ రజతోత్సవ సభ అయితే.. ఆ స్పీచ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ది. ఎల్కతుర్తిలో
RSP | కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాపై బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నా రాజకీయ భవిష్యత్పై గత రెండు రోజులుగా కాంగ్రెస్ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని
కాంగ్రెస్ నిర్వహించిన ఆన్లైన్ పోలింగ్పై సీఎం రేవంత్ సీరియస్ అయినట్టు తెలిసింది. సోషల్ మీడియాలో బలహీనంగా ఉన్నామని తెలిసినా కూడా ఏ ధైర్యంతో ఆన్లైన్ పోలింగ్ నిర్వహించారని ఆయన టీపీసీసీ చీఫ్ మహ�
సీసీఎస్ వద్ద గురువారం హైడ్రామా నెలకొన్నది. ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చిన కొద్దిసేపటికే సిటీ సైబర్క్రైమ్ పోలీసులు కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ను అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది.