‘సీఎం సారూ.. మా స్కూటీలు ఏమయ్యాయి?’ అంటూ ఖమ్మంలోని డిగ్రీ కళాశాలల విద్యార్థినులు సీఎం రేవంత్రెడ్డిని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తయినా స్కూటీల హామీని అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశా�
రాజ్యాంగంపై చర్చ సందర్భంగా మంగళవారం రాజ్యసభలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ను ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతున్నది.
ముంబై: పెట్రోల్, గ్యాస్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ శనివారం పలు చోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని ముంబైలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఎడ్ల బండిప�