చేవెళ్ల లోక్సభ బరిలో స్వతంత్ర అభ్యర్థులు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఎన్నికల బరిలో 43 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల అభ్యర్థులతోపాటు 19 మంది జాతీయ, రాష్ట్రీయ గుర్తి�
కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చి పవర్లోకి రావడం.. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టడం..అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతున్నా ఇచ్చిన హామీల్లో ఒక్క దానిని కూడా సక్రమంగా అమలు చేయకపోవడంతో లో
బీజేపీ.. మతతత్వ పార్టీ అని తాండూరు ఎ మ్మెల్యే మనోహర్రెడ్డి అన్నారు. శనివారం చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అ భ్యర్థి రంజిత్రెడ్డికి మద్దతుగా మండల పరిధిలోని కోకట్, పడిగ్యాల, ముద్దాయిపేట, యాలాల, దేవనూర్, బెన�