పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ పాత రోజులు రావడం తథ్యమని జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్రాజు ఆందోళన వ్యక్తం చేశారు. అయినా కాంగ్రెస్ అంటేనే మోసపూరిత పార్టీ అని విమర్�
పదిహేనేళ్లుగా స్థానిక ఎమ్మెల్యే ఉన్న మల్లు భట్టివిక్రమార్క నియోజకవర్గ అభివృద్ధికి చేసింది శూన్యమని జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్రాజు ఆరోపించారు. పైగా తానే నియోజకవర�
వ్యక్తిగత విమర్శలు చేయటం కాదని, నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండి ఏం అభివృద్ధి చె ప్పాలని జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్య ర్థి లింగాల కమల్రాజు.. మధిర ఎమ్మెల్యే భట్టిని ప్రశ్నించారు. మూడు పర్యా�
ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఎప్పుడూ హైదరాబాద్లోనే మకాం వేస్తారని, ప్రజాసంక్షేమం ఆయనకు ఏమాత్రం పట్టదని బీఆర్ఎస్ మధిర ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్రాజు అన్నారు.
బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ తీరుపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ఫైర్ అ య్యారు. మహాత్మాగాంధీని పట్టపగలు తుపాకీతో కాల్చిచంపిన వాళ్లు దేశాన్ని పాలిస్తుంటే సిగ్గుపడాలని అన్�