ఖమ్మం జిల్లాలో (Khammam) డీసీసీబీ బ్యాంకు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బ్యాంకులో తీసుకున్న అప్పు వాయిదాలు సరిగా చెల్లించడం లేదంటూ ఓ రైతుకు చెందిన గొర్రెలను జప్తు చేశారు. మూడు రోజుల కింద జరిగిన ఘటన ఆలస
టెక్స్టైల్ పార్కు భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో జాప్యం చేయడంతోపాటు కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని వరంగల్ ఆర్డీవో కార్యాలయంలోని ఆస్తులను జప్తు చేశారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం శాయంప�
గోదాముల్లో నిల్వ ఉంచిన 500 కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయని యూపీ పోలీసులు కోర్టుకు చెప్పుకొచ్చారు. పోలీసుల కథ నమ్మని కోర్టు సాక్ష్యాధారాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. యూపీలోని మథుర జిల్లాలో రెండు వేర్�