హనుమకొండ జిల్లాలోని పశ్చిమ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్థి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల కోసం ఈ నెల 23న మంత్రి కేటీఆర్ వస్తున్నారని, ఈ సందర్భంగా నిర్వహించే సభను విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయ�
ఆయిల్ పామ్ సాగు సబ్సిడీలను ఎత్తివేయలేదు. ఇది నిరాధారమైన వార్త. ఇలాంటి వార్తలను రైతులు నమ్మవద్దు. జాతీయంగా, అంతర్జాతీయంగా ఆయిల్పామ్కు ఉన్న డిమాండ్ను గమనించి, 20 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని తెలంగాణ ప్ర
ప్రజల దీవెనలతో టీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్తా కృషిచేయాలని, ప్రభుత్వ