ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధిరేటు 6.4 శాతం నుంచి 6.7 శాతం మధ్యలో నమోదుకానున్నదని భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) అంచనావేస్తున్నది. అంతర్జాతీయ రాజకీయ అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ దేశీయంగా డిమాండ
భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తెలంగాణ.. ఈ నెల 7న హైదరాబాద్లో ఐటీ కన్క్లేవ్ 2023ను నిర్వహించబోతున్నది. ఈ సదస్సుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
సులభతర వాణిజ్య విధానంలో అగ్రభాగాన నిలవడం పట్ల తెలంగాణకు భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అభినందనలు తెలిపింది. ఈ మేరకు సీఐఐ దక్షిణ భారత విభాగం అధ్యక్షురాలు సుచిత్రా ఎల్లా, సీఐఐ తెలంగాణ శాఖ అధ్యక్షుడు వాగిశ్ దీ