పహల్గాం ఉగ్ర దాడిని (Pahalgam Terror Attack) బ్రిక్స్ దేశాలు (BRICS) తీవ్రంగా ఖండించాయి. ఉగ్రదాడులు ఎక్కడ జరిగినా ముక్త కంఠంతో ఖండిస్తున్నామని, టెర్రరిజం ఏ రూపంలో ఉన్న వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశాయి.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన కాల్పుల ఘటనపై ప్రధాని మోదీ (PM Modi ) ఖండించారు. నా స్నేహితుడు ట్రంప్పై దాడి పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నాను. ఆయన త్వరగా కోలుకోవాలని దేవున్ని కోరుకుంటున్నా.
MLA Jagdish Reddy | బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్రావుకు వీరాభిమాని సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం కాసర్లపుడి గ్రామానికి చెందిన సురేశ్పై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని ఎమ్మెల్యే , మాజీ మంత్రి జగదీష్రెడ్డి (MLA J
Minister Niranjan Reddy | ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Mla Balraj) పై కాంగ్రెస్ అనుచరుల దాడిని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) ఖండించారు.