బీటెక్లో కంప్యూటర్ సైన్స్ కోర్సుకు క్రేజ్ ఎక్కడా తగ్గడం లేదు. ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగంలో అర్హత సాధించిన విద్యార్థుల్లో అత్యధిక మంది కంప్యూటర్స్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) కోర్సులో చేరేందు�
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా బీఎస్సీ డిగ్రీలో ప్రవేశపెట్టిన నాలుగేండ్ల కంప్యూటర్ సైన్స్ కోర్సుకు తీవ్ర డిమాండ్ నెలకొన్నది. తొలిసారిగా 14 కాలేజీల్లో 60 సీట్ల చొప్పున ఈ కోర్సును ప్రవేశపెట్టారు. శుక్రవారం �
వచ్చే విద్యాసంవత్సరం నుంచి డిగ్రీలో బీటెక్తో తత్సమానమైన కంప్యూటర్ సైన్స్ కోర్సు అందుబాటులోకి రానున్నది. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ పేరిట నాలుగేండ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టనున్నట్టు క�
ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్లోనూ విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ కోర్సుకే జైకొట్టారు. ఈ కోర్సులో మొదటి, రెండో విడత కలిపి మొత్తం 48,422 సీట్లుంటే 45,731 సీట్లు భర్తీ అయ్యాయి.