సబ్సిడీపై యూరియా, కాంప్లెక్స్ ఎరువులు కావాలంటే లంచం ఇవ్వాలని మంచిర్యాల జిల్లా వ్యవసాయశాఖ అధికారులు తెగేసి చెప్తున్నారట. పీఏసీఎస్, డీసీఎంఎస్, హాకా ఏజెన్సీల కింద ఎరువుల దుకాణాలు ఉన్న వారంతా కలిసి ఒకరి�
వానకాలం ప్రారంభమైంది. రైతుబంధు నగదు సైతం నేటి నుంచి జమ అవుతుండడంతో అన్నదాతలు సాగుకు సిద్ధం అవుతున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వ్యవసాయాధికారుల