గోల్నాక : నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న పలు అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అధికారులకు సూచించారు. శుక్రవారం గోల్నాక
మంత్రి ఐకే రెడ్డి | సీఎం కేసీఆర్ ఆదేశాలకు మేరకు యాదాద్రి ఆలయ పునః ప్రారంభ పనులన్నీ వేగంగా పూర్తి చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
పునరావాస కేంద్రాలు | జిల్లాలో నెట్టెంపాడు, జూరాల ప్రాజెక్ట్ పరిధిలోని పునరావాస కేంద్రాల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు.