భూ ఉపరితలంపై విశాలమైన ఉప్పునీటి సముద్ర ప్రాంతాలే మహాసముద్రాలు. భూ ఉపరితలంపై ఐదు మహా సముద్రాలు ఉన్నాయి. 1. పసిఫిక్ 2. అట్లాంటిక్ 3. హింధష్త్ర 4. అంటార్కిటిక్ 5. ఆర్కిటిక్ మహా సముద్రాలవల్ల ఉపయోగాలు -వర్షాలు కురవడ
‘పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే యువత అతిగా ఆలోచిస్తే భయం, ఆత్రుత మొదలవుతాయి. మనసును ప్రశాంతంగా ఉంచుకొంటేనే విజయానికి బాటలు పడుతాయి. ఒక ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అవ్వాలి. పదే పదే చదవడం కన్నా, చిన్న నోట్స్ రా
రెండో ప్రతాపరుద్రుడు (క్రీ.శ. 1289-1323) -రుద్రమదేవికి మగసంతానం లేకపోవడంతో తన కూతురు ముమ్మడమ్మ కుమారుడైన రెండో ప్రతాపరుద్రుడిని తన వారుసుడిగా ప్రకటించింది. -కాకతీయ సింహాసనం అధిష్టించిన తర్వాత కూడా చాలా ఏండ్లప�
-బౌద్ధమతాన్ని మాధ్యమికవాదం అంటారు. -కోసల, మగధ రాజ్యాలు బుద్ధుడి కార్యక్రమాలకు కేంద్రంగా మారాయి. -మొదటిసారి బుద్ధుడి గురించి ప్రస్తావించిన విదేశీయుడు: అలెగ్జాండ్రియా ప్రాంతానికి చెందిన క్లిమెంట్. (ఈయన క్�
యూరప్తో భారతదేశానికి వ్యాపార సంబంధాలు ప్రాచీన గ్రీకు కాలం నుంచి ఉన్నాయి. మధ్యయుగాల కాలంలో యూరప్, భారతదేశం, ఆగ్నేయాసియాల మధ్య అనేక మార్గాలగుండా వ్యాపారం సాగింది. ఒకటోమార్గం: పర్షియన్ సింధుశాఖ వెంట సముద�
పార్లమెంట్ ముందుకు వచ్చిన అన్ని విషయాలను ప్రభావాత్మకంగా చర్చించలేదు. శాసనాల్లో అంతర్లీనంగా ఉన్న అంశాలను వివరంగా పరిశీలించటానికి, చర్చించటానికి తగిన సమయం, అందుకు అసవరమైన పరిజ్ఞానం ఉండదు. ఈ క్రమంలో పార్�
-స్వాతంత్య్రానికి పూర్వం దేశంలో రాయల్ ఇండియన్ నేవి ఉండేది. -1950లో దీని పేరును ఇండియన్ నేవిగా మార్చారు. -ఇండియన్ నేవి ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. -భారత నావికదళ చీఫ్గా సునీల్ లాంబ (2016 మే 31నుంచి) పనిచేస్త
వర్షం, మేఘాలు ఎలా ఏర్పడతాయి? -భూ ఉపరితలంపై మహాసముద్రాలు, నదులు, సరస్సులు మొదలైన జలభాగాలున్నాయి. వీటి నుంచి నీరు ఆవిరవుతుంది. భాష్పీభవన ప్రక్రియ ద్వారా శరీరం, చెట్లు, నేల నుంచి నీరు నీటి ఆవిరిగా మారి గాలిలో చ�
-బిల్లు అంటే చట్టం చేయడానికి ఉద్దేశించిన ప్రతిపాదన లేదా ముసాయిదా. బిల్లు చట్టం మొదటి దశ. -శాసన నిర్మాణం పార్లమెంట్ అత్యంత ముఖ్యమైన అధికారం, విధి. శాసన నిర్మాణ ప్రక్రియను బ్రిటన్ రాజ్యాంగం నుంచి గ్రహించారు
జైనమతం -కాకతీయుల్లో మొదటితరానికి చెందిన చాలామంది పాలకులు జైనమతాన్ని ఆచరించి ఆదరించారు. వైదిక మతాభిమానులైన తూర్పు చాళుక్యుల రాజ్యంలో నిరాదరణకు గురైన జైనులకు అనుమకొండ ఆశ్రయంగా మారింది. వృషభనాథుడిని తూర�
రాజ్యాంగంలోని ఐదో భాగంలో ప్రకరణ 63 నుంచి 71 వరకు గల తొమ్మిది ప్రకరణలు భారత ఉపరాష్ట్రపతి గురించి తెలుపుతున్నాయి. భారత ఉపరాష్ట్రపతిని అమెరికా ఉపాధ్యక్ష పదవితో పోల్చవచ్చు. ఈ పదవిని అమెరికా దేశం నుంచి గ్రహించ�
శిల్పం, కట్టడాలు: కాకతీయులు తెలంగాణ, ఆంధ్రప్రాంతాల్లో అద్భుత దేవాలయాలను, కోటలను, తోరణాలను కట్టించారు. వారి సామంతులు, మంత్రులు, సేనాధిపతులు, రాష్ర్టాల పౌలకులు తమ యజమానులను స్ఫూర్తిగా తీసుకొని అనేక దేవాలయా�
క్రీ.శ. 1720లో లెనాయిర్ పుదుచ్చేరి గవర్నర్గా వచ్చిన తర్వాత ఫ్రెంచ్వారి బలం తిరిగి పుంజుకుంది. ఈ కాలంలో ఫ్రెంచివారు 1721లో మారిషస్ను ఆక్రమించారు. మలబార్ కోస్తాలో ఉన్న మహేను 1725లో, కరైకల్ను 1739లో స్వాధీనపర్చుక�
భారత రాజ్యాంగం ఐదో భాగం 4వ అధ్యాయంలోని 124 నుంచి 147 వరకు గల 24 ప్రకరణలు సుప్రీంకోర్టు నిర్మాణం, న్యాయమూర్తుల అర్హతలు, విధుల గురించి పేర్కొన్నాయి. -ప్రకరణ 124 సుప్రీంకోర్టు ఏర్పాటును, నిర్మాణాన్ని తెలుపుతుంది. -రా�
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య వందల కొద్ది ఆసక్తికర, భావోద్వేగ, యుద్ధ వాతావరణ సంఘటలు జరిగాయి. ఇంత చారిత్రక నేపథ్యం ఉన్న ఒక ప్రత్యేక దేశ చరిత్ర, దాని ఆవిర్భావ నేపథ్యాన్ని, దాని ప్రస్తుత పరిస్థితిని తెలుసుకోవడం