రచన – రచయిత – ప్రక్రియ -యాభై సంవత్సరాల జ్ఞాపకాలు – దేవులపల్లి రామానుజారావు – ఆత్మకథ -వ్యాస మంజూష, నా సాహిత్యోపన్యాసాలు, సారస్వత నవనీతం, నవ్యకవితా నీరాజనం – దేవులపల్లి రామానుజారావు – సాహిత్య విమర్శ
చరిత్రను శోధిస్తే గొప్ప చారిత్రక సంపద మన తెలంగాణది. పౌరాణికపరంగా, చరిత్రపరంగా మెదక్జిల్లా (నేటి సంగారెడ్డి జిల్లా) అందోల్ తాలూఖాలోని వెండికోలు గ్రామం చరిత్రలో చెప్పుకోదగినది. శాతవాహనుల కాలంలోనే కుండి�
మూడో కర్ణాటక యుద్ధం (1756-1763) మొదటి కర్ణాటక యుద్ధం లాగానే మూడో కర్ణాటక యుద్ధం కూడా ఐరోపాలో జరిగిన సంఘటన వల్ల ఉద్భవించింది. సప్తవర్ష సంగ్రామ ఫలితంగా బ్రిటిష్, ఫ్రెంచ్ల వర్తక సంఘాలు యుద్ధానికి తలపడ్డాయి. బ్రిట
భారత రాజ్యాంగకర్తలు దేశంలో శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలతోపాటుగా న్యాయశాఖ కూడా సమాన ప్రాధాన్యం కల్గి ఉండేలా కట్టుదిట్టమైన నియమాలను రూపొందించారు. ఒక్కోసారి మొదటి రెండు వ్యవస్థలు తమ పరిధిలు దాటే ప్రయత్న�
రచన – రచయిత – ప్రక్రియ -భక్త తుకారాం, సంఘోద్ధరణ, ఉచ్ఛల విషాదం – సురవరం ప్రతాపరెడ్డి – నాటకాలు -సృజన చేతన-రామాయణ కల్పవృక్షం – మాదిరాజు రంగారావు – సాహిత్య విమర్శ -రాయప్రోలు సౌందర్య దర్శనం – కే యాదగిర�
ప్రతి ప్రజాస్వామిక దేశంలో ప్రజల ఇబ్బందులను తగ్గించడానికి సంస్థాగతమైన ఏర్పాట్లు చేసుకున్నారు. అవి: అంబుడ్స్మన్ వ్యవస్థ, పాలనా న్యాయస్థానాల వ్యవస్థ , ప్రొక్యూరేటర్ సిస్టమ్. -పౌరుల ఇబ్బందులను తగ్గించడాన�
కాలంతో పోటీపడే రోజులివి. అందుకుతగ్గట్టుగానే ప్రతిఒక్కరిపై ఒత్తిడి ఉంటుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలు, ఫైనల్ పరీక్షలు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులపై ఒత్తిడి ఏ మేరకు ఉంటుందో చెప్పాల్సిన...
స్వీడన్లోని దలార్నా ప్రావిన్స్లోగల ఫలుఫ్జల్లెట్ పర్వతంపైన ఉన్న ఓల్డ్ టిజికో వృక్షం ప్రపంచంలోనే అతిపురాతన (క్లోనల్) వృక్షంగా గుర్తింపు పొందింది. దీని వయస్సు 9,958 ఏండ్లు...
దేశంలో పౌరులకు ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. 1954లో ఈ అవార్డును ప్రారంభించారు. వివిధ రంగాల్లో అత్యున్నత కృషికిగాను ఈ అవార్డులను అందిస్తారు. ఇప్పటివరకు 45 మందికి...
భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలకు పునాది పడింది బెంగాల్ విభజన సమయంలోనే ఆ తర్వాత క్రమంగా ప్రజా ఉద్యమాలన్నీ కలిసి స్వాతంత్రోద్యమంగా...
కాకతీయుల అనంతరం ఢిల్లీ సుల్తాన్ల వజీరు మాలిక్ మక్బూల్ పరిపాలించిన వరంగల్ ప్రాంతాన్ని త్రిలింగాన్ అని పిలిచారు. త్రిలింగాన్ పేరుమీదుగా తెలంగాణ అనే పేరు వచ్చినట్లు...
లార్డ్ రిప్పన్ .. రాష్ర్టాల్లో స్థానిక స్వపరిపాలనకు పునాది వేసి స్థానిక స్వపరిపాలన పితగా ఖ్యాతిగాంచాడు. 1881లో మొదటి కర్మాగారాల చట్టాన్ని జారీచేశాడు. లిట్టన్ ప్రవేశపెట్టిన వెర్నాక్యులర్ ప్రెస్ యాక్టును 1882