DGP Anjani Kumar | తొమ్మిదేళ్లుగా ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యల కారణంగా హైదరాబాద్ నగరం ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి నగరాలతో పోటీపడే స్థాయికి చేరుకుందని తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ (DGP Anjani Kumar ) అన్నారు.
దేశవ్యాప్తంగా పంచాయతీలకు ఏటా ఇచ్చే అవార్డులకు నిర్మల్ జిల్లాలోని పంచాయతీలు పోటీ పడాలని కలెక్టర్ ఫారూఖీ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జాతీయ పంచాయతీ అవార్డు కార్యాచరణపై జిల్లా అధికారులతో
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా శనివారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో రూ.28.96 లక్షలతో, ప్రాథమి�
-శ్రావ్య వేదికపై మాట్లాడుతుంటే విద్యార్థులంతా మంత్రముగ్ధులై వింటున్నారు. జీవితంలోగానీ, వ్యాపారంలోగానీ, చదువుకోవడంలోగానీ పోటీ అవసరమా? ప్రశ్న సంధించింది. సుమారు ఐదువందల మంది ఉన్నారు. ఆడిటోరియంలో ఇంజినీర