Violence | పాకిస్థాన్లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్లో జరిగిన హింసలో 18 మంది దుర్మరణం చెందారు. మరో 30 మంది వరకు గాయపడ్డారు. వాహనాల కాన్వాయ్పై దాడి అనంతరం ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులోని కుర్రం జిల్లా అలీజాయ్, బ�
తెలంగాణలో మతపరంగా హైదరాబాద్ తరువాత అత్యంత సున్నితమైన ప్రదేశమది. రాఖీ పౌర్ణమినాడు ఓ ఆదివాసీ మహిళపై మరో వర్గానికి చెందిన ఆటోడ్రైవర్ లైంగికదాడికి ప్రయత్నించి, ఆపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. నాడు స్పృహ
Minister KTR | తెలంగాణలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీజేపీ కొత్త కొత్త ఎత్తుగడలను వేస్తోంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో కశ్మీర్ ఫైల్స్ (Kashmir Files) సినిమాను తీసుకు వచ్చిన బీజేపీ ప్రభుత్వం. కర్నాటక ఎన్నికల్లో కే�
జోధ్పూర్: రాజస్థాన్లోని జోధ్పూర్లో జరిగిన మతఘర్షణలతో లింకు ఉన్న 211 మందిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై మొత్తం 19 కేసులు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. ఈద్ పండుగ సంబరాలకు ముందు జోధ్పూర్ల�
దక్షిణ భారతంలో పాదుకొనటానికి బీజేపీ పడరాని పాట్లు పడుతున్నది. అందు కోసమే ఎవరినైనా అక్కున చేర్చుకొని ఆ పార్టీ చేరదీస్తున్నది. ఎలాగైనా బలం పెంచుకోవటానికి తంటాలు పడుతున్నది. కానీ తెలంగాణలో బీజేపీ అంటే పరా�