ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడి సమస్యలను పరిశీలించారు. శేరిలింగంపల్లి మండలం గోపన్నపల్లి గ్రామంలోని రంగనాథనగర్ను సందర్శించిన రంగనాథ
ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో ఇండ్లు నిర్మించుకున్న పేదలు జీవో 58, 59 కింద తమ స్థలాలు క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం ఈ నెల 30 వరకు గడువు పెంచిందని సంగారెడ్డి కలెక్టర్ శరత్ కుమార్ తెలిపారు. కలెక్టర్ క్�