ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 12న ఇండియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే టీ 20 క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు తెలిపారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు సుధీర్ బాబు, అవినాశ్ మహంతి సూచించారు.
ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డిని మాట్లాడుతున్నా.. మావాడికి ఉద్యోగం ఇవ్వండి... మా వాడికి మంచి పోస్టింగ్ ఇవ్వండి.. అంటూ అధికారులను బురిడీ కొట్టిస్తూ, కోట్ల రూపాయలు దండుకుంటున్న ఒక ముఠాను మల్కాజిగ�
లంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐపీఎస్ అధికారులతో బదిలీల బంతాట ఆడుతున్నది. ఒకటి రెండు నెలలు పని చేయకముందే బదిలీలు చేస్తూ అధికారులను పూర్తిస్థాయిలో పనిచేయనీయకుండా చేస్తూ.. తమకు పాలనపై ఏ మాత్రం అవగాహన లేదన�