ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే 150 వార్డు స్థాయి కార్యాలయాల్లో వార్డు పరిపాలనకు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వార్డు పరిపాలనపై బుధవారం ఏర్ప
మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో జూన్ 1వ తేదీ నుంచి వార్డు పరిపాలన చేపట్టేందుకు జీహెచ్ఎంసీ సన్నాహాలు చేస్తుందని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు.
ఆస్తిపన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడాదిలో రూ. 1670 కోట్లు రాబట్టింది. గత ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 నాటికి దాదాపు 13.5 లక్షల మంది నుంచి ఆదాయాన్ని సమకూర్చుకున్నది. 2021-22 �
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల పరిధుల్లో వీధి కుకల బెడదను నివారించడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధా
ప్రజలు కోరిన చోట కంటివెలుగు శిబిరాలు నిర్వహిస్తామని, అవసరమైతే కాలనీల్లో, గేటెడ్ కమ్యూనిటీల్లోనూ క్యాంపులు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ప్రజల నుంచి ఎలాంటి విన్
భారీ ఎత్తున ఫ్రీడం ర్యాలీలు పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు గోల్కొండలో పంద్రాగస్టు రిహార్సల్స్ హైదరాబాద్/ సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శ�