ధాన్యం కొనుగోలుకు పైసలు కరువయ్యాయి. ప్రభుత్వం పైసలు ఇవ్వకపోవడం, సివిల్ సైప్లె వద్ద చిల్లిగవ్వ లేకపోవడంతో నిధుల కటకట తప్పడం లేదు. అప్పు చేస్తే గానీ రైతులకు ధాన్యం పైసలు ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నది. దీ�
నల్లగొండ జిల్లాలో 2023-24 వానకాలంలో 65 శాతం, యాసంగిలో 51 శాతం సీఎంఆర్ పూర్తి చేసినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలిపారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ �