వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల ఎల్పీజీ సిలిండర్పై రూ.51.5 తగ్గిస్తున్నట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఆదివారం ప్రకటించాయి. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి.
వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ రేటు రూ.25.50 పెంచుతున్నట్టు కేంద్ర చమురు సంస్థలు శుక్రవారం ప్రకటించాయి.