దళితబంధు రెండో విడత లబ్ధిదారుల ఎంపిక బాధ్యత కలెక్టర్లదేనని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. కరీంనగర్లోని తన క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో క�
గత ఏడాదితో పోల్చితే ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా, సజావుగా సాగుతున్నదని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. నిరుడు ఇదే సమయంతో పోల్చితే 10 లక్షల టన్నుల ధాన్యం అధికంగా కొనుగోలు చేసినట్టు చెప్పా�
వానకాలం వ్యవసాయ పనులు షురూ కావడంతో విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లు జోరందుకున్నాయి. మంచి దిగుబడులు సాధించాలంటే విత్తనాలే మూలాధారం.. నకిలీ విత్తనాలతో రైతులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలను తీసు�