పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని గుర్తించి, అరికట్టాల్సిన అవసరం ఉందని కలెక్టర్ వెంకటేశ్ దౌత్రే సూచించారు. జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్లో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడా క�
లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దౌత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్లు ద�
ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని నూతన కలెక్టర్ వెంకటేశ్ దౌత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అదనపు కలెక్టర్ దాసరి
కుమ్రం భీం పోరాటం స్ఫూర్తిదాయకమని నూతన కలెక్టర్ వెంకటేశ్ దౌత్రే అన్నారు. సోమవారం కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి నేరుగా జోడేఘాట్ను సందర్శించారు. భీం వి