నకిలీ విత్తనాలు అమ్మినా, కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని పలు ఎరువుల దుకాణాల్లో గురువారం సాయత్రం ఆకస్మిక తనిఖీలు
గ్రామీణ క్రీడా ప్రాంగణాలకు స్థలాలు అప్పగించాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. గురువారం కలెక్టరేట్ నుంచి ఆయా మండలాల అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు.