విధి నిర్వహణలో పద్ధతి మార్చుకోకుంటే బదిలీ చేస్తాం అని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ హెచ్చరించారు. ఏజెన్సీలో ఉన్న బూర్గంపహాడ్ సీహెచ్సీ మ్యూజియంలా మారిందని, ఇక్కడ పనిచేసే వైద్యులు, సిబ్బంది ఎవరూ సమయపాల�
ఆరు అంతస్తుల భవనం బుధవారం ఒక్కసారిగా కుప్పకూలడంతో భద్రాచలంవాసులు ఉలిక్కిపడ్డారు. శిథిలాల కింద ఎంతమంది కూలీలు మృతిచెందారు? ఎంతమంది క్షతగాత్రులుగా మిగిలారు? అనే అంశంపై స్పష్టత రావడం లేదు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ కార్యక్రమాన్ని ఈ నెల 5 నుంచి 9 వరకు జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ నిర్వహించాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు.
పెదవాగు వాస్తవ పరిస్థితిని అంచనా వేయకపోవడంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘రైతులు నాకు ఫోన్ చేసే దాకా మీరేం చేశారు? అధికారుల సమన్వయంతో పనిచేసి గేట్లను ముందు�
బీసీ కులవృత్తుల రూ. లక్ష ఆర్థిక సహాయం ఈ నెల 15 నుంచి లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమం ప్రారంభమవుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. గురువారం కరీంనగర్ కలెక్టరేట్ నుంచి బీస�
కామారెడ్డి మాస్టర్ప్లాన్పై రైతులకు ఎలాంటి అపోహలు వద్దని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ స్పష్టం చేశారు. భూములు పోతా యని కొందరు పదే పదే చెబుతూ రైతులను తప్పు దోవ పట్టిస్తున్నార న్నారు.
కామారెడ్డి : మొక్కలను సంరక్షిస్తే భావితరాలకు ప్రాణవాయువు పుష్కలంగా లభిస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని 15 వార్డులో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఫ్రీడమ్ పార్క్ ఏర్పాటు