లోక్సభ ఎన్నికల ప్రక్రియలో రేపటి నుంచి కీలక ఘట్టానికి తెర లేవనుంది. గురువారం ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేయడంతో నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభం కానుంది
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఓటరు జాబితా సవరణలో భాగంగా 18 ఏండ్లు నిండి ఓటరుగా నమోదు కాని వారు తమ ఓటును నమోదు చేసుకోవడానికి ఈ నెల 20, 21 తేదీల్లో స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించాలని కలెక్టర్ దాసరి హరిచ
నల్లగొండ జిల్లా నూతన కలెక్టర్గా 2010 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన దాసరి హరిచందన నియామకమయ్యారు. రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.