యాదాద్రి భువనగిరి జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం విస్తృతంగా పర్యటించారు. పురాతన ఆలయాలు, చారిత్రక మందిరాలను దర్శించుకున్నారు. స్వామివార్లకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం 3.03గం�
జూన్ 4న భువనగిరి పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కోసం ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత్ కె.జెండగే ఏఆర్వోలకు సూచించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్ను జూన్ 12 నాటికి సిద్ధం చేయాలని కలెక్టర్ హనుమంత్ కె.జెండగే అధికారులను ఆదేశించారు. యాదగిరిగుట్ట మండలం మల్లాపూర్ మండల పరిషత్, జిల్లా పరిషత్ హైసూళ్లలో అమ్మ ఆదర్
మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్లో ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత్ కె.జెండగే సూచించారు. భువనగిరి నియోజకవర్గ ఎన్నికల ఏర్పాట్లపై మంగళవారం విలేక