తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. దశాబ్ది వేడుకల్లో భాగంగా అమరులను గుర్తు చేసుకుంటూ భువనగిరి పట్టణంలోని అమరవీరుల స్తూపం �
భువనగిరి పార్లమెంట్కు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. రెండో రోజు శుక్రవారం ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. యాదాద్రి భువనగిరి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఆర్వో కార్యాలయంలో ఆర్వో హన్మంతు కె.�
జిల్లాలో మొత్తం 323 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ హన్మంతు కె.జెండగే అన్నారు. ఆలేరు మార్కెట్ యార్డును ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో ఇప�
Droupadi Murmu | భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భూదాన్ పోచంపల్లిలో పర్యటించనున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన ఆమె బుధవారం పోచంపల్లికి రానున్నారు.