వరద కొనసాగుతున్నది. ఇటీవల వారం రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి ప్రాజెక్టులకు ఇన్ఫ్లో వస్తూనే ఉన్నది. సిద్దిపేట జిల్లాలోని కూడెల్లి, కామారెడ్డి జిల్లాలోని పాల్వంచ వాగుల పరవళ్లతో గంభీరావుపేట మ�
ఉమ్మడి జిల్లాలో పలువురు ఐఏఎస్లు, ఆర్డీవోలు బదిలీ అయ్యారు. పెద్దపల్లి కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ టీఎస్ ఫుడ్స్ ఎండీగా నియామకం కాగా, ఆమె స్థానంలో సిద్దిపేట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్�
ఒకప్పుడు జెండా బడిలా పిలుచుకునే జీడీనగర్ ప్రాథమిక పాఠశాల పశువుల కొట్టంలా, పందులు, కుక్కలకు ఆవాసంగా ఉండేది. ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమంలో భాగంగా పాలకుర్తి మండలంలోని జీడీ నగర్ ప్రభుత్వ పాఠశాలలో 16.50 లక్షలత�