చెక్పోస్టుల్లో పటిష్టంగా తనిఖీలు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. గోపి సూచించారు. గురువారం మొగ్దుంపూర్ చెక్ పోస్టును సీపీ సుబ్బారాయుడుతో కలిసి పరిశీలించి మాట్లాడారు.
టెంపుల్ సిటీగా కరీంనగర్ జిల్లా కేంద్రం ఎంతో అభివృద్ధి చెందుతున్నదని, ఇటు అభివృద్ధితో పాటు ఆధ్యాత్మికలో నగరం శాంతి, సౌభాగ్యాలతో వెలుగొందనున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాక�
నోబెల్ అవార్డు గ్రహీత కైలాశ్ సత్యార్థి జిల్లా పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు.
ఖిలావరంగల్ : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దళారి వ్యవస్థను రూపుమాపేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ గోపి అన్నారు. శుక్రవారం వరంగల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ధాన�