ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ గద్దెల విస్తరణలో భాగంగా గోవిందరాజు, పగిడిద్దరాజులను నూతన గద్దెలపై ప్రతిష్ఠించారు. మంత్రి సీతక్కతో పాటు ములుగు కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ�
ప్రజా పాలన నిరంతర ప్రక్రియ అని, ఇక నుంచి నాలుగు నెలలకోసారి నిర్వహిస్తామని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజా పాలన పరిశీలకురాలు దేవసేన పేర్కొన్నారు. జగిత్యాల రూరల్ మండలం ఒడ్డెర కాలనీ గ్రామంలో శుక్రవారం నిర్�