తమ తమ సమస్యలపై ప్రజలు చేసుకున్న అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని త్వరితగతిన పరిష్కరించే అంశంపై దృష్టి సారించాలని కలెక్టర్ దివాకర రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. అలాగే ధాన్యం, మొక్కజొన్న కొనుగోల
ఖమ్మం జిల్లా కలెక్టర్గా టీఎస్ దివాకర సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా ములుగు జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న దివాకర �
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ గద్దెల విస్తరణలో భాగంగా గోవిందరాజు, పగిడిద్దరాజులను నూతన గద్దెలపై ప్రతిష్ఠించారు. మంత్రి సీతక్కతో పాటు ములుగు కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ�
ప్రజా పాలన నిరంతర ప్రక్రియ అని, ఇక నుంచి నాలుగు నెలలకోసారి నిర్వహిస్తామని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజా పాలన పరిశీలకురాలు దేవసేన పేర్కొన్నారు. జగిత్యాల రూరల్ మండలం ఒడ్డెర కాలనీ గ్రామంలో శుక్రవారం నిర్�