రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను వ సూళ్ల గడువు ముగుస్తున్నా.. క్షేత్రస్థాయిలో ఇంకా రూ.25.76 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. రూ.345.21 కోట్ల లక్ష్యంలో ఇప్పటివరకు రూ.319.45 కోట్లు(92.54%)
Fake police station | కొందరు వ్యక్తులు ఏకంగా నకిలీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. నకిలీ పత్రాలు, నకిలీ ఐడీలు, పోలీసుల చిహ్నాలతో డబ్బులు దోచుకుంటున్నారు. వైబ్సైట్ ద్వారా ఆన్లైన్లో విరాళాలు కూడా సేకరిస్తున్నారు.
ప్రైవేటు మెడికల్ కాలేజీలు నగదు రూపంలో ఫీజులు తీసుకోవడం(కేపిటేషన్ ఫీజు) నిషిద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై ఇప్పటికే చట్టం చేసినప్పటికీ కాలేజీలు దీన్ని ఉల్లంఘిస్తున్నాయని ఆందోళన వ్యక్త�
ముంబై: మరణ ధృవీకరణ పత్రాన్ని తీసుకెళ్లాలంటూ జీవించి ఉన్న వ్యక్తికి అధికారులు ఫోన్ చేశారు. మహారాష్ట్రలోని థానేలో ఈ ఘటన జరిగింది. చంద్రశేఖర్ దేశాయ్ అనే వ్యక్తికి థానే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఫోన్