ఖమ్మం జిల్లా మార్కెటింగ్ శాఖ పరిధిలోని ది బెస్టు వ్యవసాయ మార్కెట్లలో మద్దులపల్లి ఒకటి. దీని నుంచి ప్రతి సంవత్సరం పుష్కలంగా ఆదాయం మార్కెట్ ఖజానాకు చేరుతున్నది. కానీ ఈ వ్యవసాయ మార్కెట్ ఏ హోదాలో ఉంది అన�
స్థానికంగా కోల్డ్ స్టోరేజీలు లేక ఆలుగడ్డ రైతులు విత్తనాల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విత్తనాల కోసం ఆగ్రా, పంజాబ్లోని జలంధర్కు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. రైతులకు విత్తనాలను అందుబాటులో ఉంచాల్స�
స్టాక్ మార్కెట్లో షేర్ల ధరలు ఎలా ఉంటాయో.. తేజా రకం మిర్చి ధరల పరిస్థితి కూడా ఇంచుమించు అదే తరహాలో కొనసాగుతోంది. అంటే ప్రతి రోజు ధర తగ్గొచ్చు లేదా పెరగవచ్చు. సీజన్లో మిర్చి పంటకు పలికిన ధరకంటే ఏసీలో నిల్�
మిర్చి దిగుబడి ఈ సంవత్సరం అధికంగా రావడంతో పాటు పక్క రాష్ర్టాల్లో కూడా పంట బాగా పండింది. దీనికి తోడు విదేశాలకు మిర్చి ఎగుమతుల డిమాండ్ తగ్గడంతో ధరలు పడిపోయినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.
తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించినప్పటి నుంచి పారిశ్రామిక పెట్టుబడుల్లో రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లా అగ్రగామిగా నిలుస్తూ వస్తుంది. పెద్ద పెద్ద కంపెనీలు రంగారెడ్డి జిల్లా ప్రాంతానికి క్యూ కడుతున్నాయి.