మధ్యప్రదేశ్లోని చిన్నారులను దగ్గు మందులు చిదిమేస్తున్నాయి. కొన్ని వారాల క్రితం కోల్డ్రిఫ్ దగ్గు మందు వల్ల సుమారు 24 మంది బాలలు మరణించినట్లు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా ఛింద్వారా జిల్లాలో ఆయు
Covid-19 | గత నెలన్నరగా కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నది. ఇప్పటి వరకు నిర్వహించిన అధ్యయనాల్లో ఒమిక్రాన్ ఇతర వేరియంట్స్ కన్నా ఇన్ఫెక్షన్ రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ.. తీవ్రమైన సమస