చుట్టూ పచ్చని పంట పొలాలు. కూతవేటు దూరంలో ప్రసిద్ధి చెందిన పుణ్యం క్షేత్రం జహంగీర్పీర్ దర్గా. చుట్టూ తండాలు, గ్రామాలు మధ్యలో టీజీఐఐసీకి చెందిన 340 ఎకరాల ప్రభుత్వం స్థలం. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ �
గోదావరిలో తెలంగాణ వాటా తేలకముందే గోదావరి-కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకొంటారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రశ్నించారు.
మూసీ సుందరీకరణలో కేసీఆర్ది జీరో డీమాలిషన్ మోడల్ అని కేటీఆర్ స్పష్టం చేశారు. మూసీ సుందరీకరణపై సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంతా ఏఐ చిత్రాలు, గ్రాఫిక్ మాయాజాలంగా మారిందని, అ�