ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు పేద, మధ్యతరగతి కుటుంబాలకు కొత్త జీవితాలను ప్రసాదిస్తున్నాయి. ఉత్తర తెలంగాణ ప్రజలకు ఆరోగ్య ప్రదాయనిగా నిలుస్తున్న ఎంజీఎం దవాఖాన మరో మైలురాయిని దాట�
పుట్టుకతోనే వినికిడి లోపం గల చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సర్కారు చర్యలు తీసుకుంటున్నది. ఎంజీఎంలో సైతం కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలను నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.
దశాబ్దాల కాలంనాటి కోఠిలోని ఈఎస్టీ దవాఖాన మరో అరుధైన ఘనత సాధించింది. పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న 500 మంది చిన్నారులకు ఏకకాలంలో కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్సలు నిర్వహించి విజయవంతం చేసింది.