ఒకప్పుడు నష్టాలే తప్ప లాభాలు అంటే ఏంటో తెలియని ఆ బ్యాంకు.. ఇప్పుడు సహకార రంగానికే ఆదర్శంగా నిలుస్తున్నది. నాడు మూసివేత దిశగా అడుగులు వేసినా.. నేడు ప్రగతి ప్రస్థానంలో పరుగులు పెడుతున్నది. ఒడిదొడుకులను ఎదుర
సీఎం కేసీఆర్ పాలనలో సహకార రంగం బలోపేతమైందని, రైతులు సహకార సంఘాల్లో సభ్యత్వం పొంది రుణాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.