కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట శనివారం ఉదయం కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (CMOAI) ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు 13వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలకు..
పీఆర్పీ బకాయిలను వెంటనే చెల్లించాలని, పే అప్గ్రేడేషన్ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఎంఓఏఐ) ఆధ్వర్యం�
సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని సింగరేణి ఎగ్జిక్యూటివ్ల సంఘం సీఎంఓఏఐ (CMOAI) కొత్తగూడెం ఏరియా అధ్యక్షుడు, వి కే ఓ సి ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం.వి.�