రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం గ్రాన్యూల్స్ ఇండియా దూకుడు పెంచింది. కాంట్రాక్స్ రీసర్చ్-డెవలప్మెంట్ అండ్ మానుఫ్యాక్చరింగ్(సీడీఎంవో) విభాగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి స్వ�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.118 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది గ్రాన్యూల్స్ ఇం డియా. 2023-24 ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.126 కోట్ల లాభంతో పోలిస్తే 6 శాతం తగ్గినట్లు బ
గ్రాన్యూల్స్ అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభాన్ని రూ.135 కోట్లు ఆర్జించింది.
రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ గ్రాన్యూల్స్..అమెరికాలో ప్యాకేజింగ్ యూనిట్ను నెలకొల్పింది. 79 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ కోసం 125 మిలియన్ డాలర్లు(రూ.101 కోట్లకు పైమాటే) �
హైదరాబాద్, ఆగస్టు 9: హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ గ్రాన్యూల్స్ ఇండియా గత త్రైమాసికానికిగాను రూ.128 కోట్ల పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభాన్ని గడించింది. అంతిక్రతం ఏడాది ఇదే త్రైమాసికంలో నమ�