కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్)కు మినీరత్న హోదా దక్కింది. ఈ సందర్భంగా కంపెనీ సీఎండీ అనురాగ్ కుమార్ మాట్లాడుతూ.. కార్మికులు, అధికారులు అంకిత భావంతో పన
యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో భక్తులకు ఆన్లైన్ సేవలు మరో 15 రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. కొండపైన పూర్తిస్థాయిలో కంప్యూటరైజ్డ్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఆలయంలో ఆన్లైన్ వ్య�